ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఆగి ఉన్న కంటైనర్ లారీని బలంగా కారు ఢీకొనడం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం తెల్లవారు జామున ఈ ఘటన జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here