దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ 75వ జయంతి జరుగుతోంది. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద మాజీ సీఎం జగన్ విజయమ్మ నివాళులు అర్పించారు. ప్రత్యేక ప్రార్ధనలు చేసి కాసేపు మౌనం పాటించారు. అనంతరం జగన్ తల్లి ఎమోషనల్ అయ్యారు. జగన్ దగ్గరికి తీసుకొని హత్తుకొని ఓదార్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here