(4 / 6)
బోగస్ కస్టమర్లను తొలగించడానికి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ కస్టమర్ల ఈకేవైసీ ప్రక్రియ చేపట్టాయని కేంద్ర మంత్రి తెలిపారు. 8 నెలలకు పైగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ల ద్వారా వాణిజ్య సిలిండర్లు తరచుగా బుక్ అవుతున్నాయని, వీటిని నిరోధించడానికి ఈకేవైసీ చేపట్టామన్నారు.