Hanumakonda Issue: వంశ పారంపర్యంగా వచ్చిన భూమిలో తన వాటాను కూడా తన తమ్ముడే పట్టా చేసుకున్నాడనే ఆవేదన ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆయన డెడ్ బాడీతో కుటుంబ సభ్యులు తమ్ముడి ఎదుట శవ జాగారం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here