అయితే 2024లో దాదాపు 2.3 మిలియన్ల మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనందున ఇది జరగడానికి భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసి, సరైన ప్రణాళికలు రచించాల్సిన అవసరం ఉందని మరో అధికారి తెలిపారు. దేశవ్యాప్తంగా సుమారు 4 వేల కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నామని, వారందరినీ కంప్యూటర్లు, సంబంధిత మౌలిక సదుపాయాలతో సన్నద్ధం చేయడం సవాలుతో కూడుకున్న విషయం అని అన్నారు. అయితే జేఈఈ మెయిన్స్ తరహాలో ఈ పరీక్షలను ఆన్​లైన్​లో నిర్వహించడం మంచిదనే వాదనను కొట్టిపారేయలేం అని స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here