పొన్నం కలుపుపోతారా…?

మొండితనానికి మారుపేరైన మంత్రి పొన్నం ప్రభాకర్ సుడా చైర్మన్, మహిళా కమిషన్ చైర్ పర్సన్ విషయంలో ఏ రకంగా వ్యవహరిస్తారన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. జిల్లాల విభజన తర్వాత కరీంనగర్ కేవలం నాలుగైదు నియోజకవర్గాలకే పరిమితం కాగా… కరీంనగర్ నుంచి నరేందర్ రెడ్డికి, చొప్పదండి నుంచి నేరేళ్ళ శారదకు కీలక పగ్గాలు దక్కాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here