నారింజ లేదా నిమ్మ తొక్కలను నీటిలో మరిగించడం ద్వారా, ఈ నీటితో పాత్రల పసుపు రంగును తొలగించవచ్చు. అలాగే వీటితో తయారు చేసిన లిక్విడ్‌తో మురికిగా ఉన్న స్టీల్ కొళాయిలను శుభ్రపరచవచ్చు. ఆ తొక్కలలో పెద్ద మొత్తంలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, కాబట్టి మొండి మరకలను ఇవి త్వరగా తొలగిస్తాయి. రెండు గ్లాసుల నీటిలో నారింజ, నిమ్మ తొక్కలు వేసి నానబెట్టి గిన్నెలను తోమి చూడండి. అవి తళతళ మెరుస్తాయి. అలాగే నిమ్మ తొక్కలు, నారింజ తొక్కతో చేసిన ఆ నీటిలో కొన్ని చుక్కల డిష్ వాషర్ కూడా కలపాలి. ఇప్పుడు ఈ నీటితో పాత్రలు, స్టీల్ కుళాయిలను శుభ్రం చేసుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here