(3 / 8)

కేంద్ర పౌర‌విమాన‌యాన మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన అనంత‌రం మంగ‌ళ‌వారం తొలిసారిగా భోగాపురం అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యాన్ని సంద‌ర్శించిన  కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడుకు ఎయిర్ పోర్టు ట్రంపెట్ వ‌ద్ద స్థానిక నాయ‌కులు, ప్ర‌జాప్ర‌తినిధులు, జిల్లా అధికారులు, జి.ఎం.ఆర్‌.సంస్థ ప్ర‌తినిధులు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here