(3 / 8)
కేంద్ర పౌరవిమానయాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మంగళవారం తొలిసారిగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన కింజరాపు రామ్మోహన్ నాయుడుకు ఎయిర్ పోర్టు ట్రంపెట్ వద్ద స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, జి.ఎం.ఆర్.సంస్థ ప్రతినిధులు ఘనస్వాగతం పలికారు.