AAP MLA joins BJP: ఢిల్లీలోని ఛత్తర్పూర్ నియోజకవర్గానికి చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే కర్తార్ సింగ్ తన్వర్, ఢిల్లీ మాజీ మంత్రి, పటేల్ నగర్ మాజీ ఎమ్మెల్యే రాజ్ కుమార్ ఆనంద్, మరో మాజీ పటేల్ నగర్ ఎమ్మెల్యే వీణా ఆనంద్ బుధవారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సీనియర్ నాయకుల సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here