IRCTC SHIRDI Tour Package : షిర్డీ సాయి సన్నిధిని దర్శించుకునే భక్తులకు ఐఆర్సీటీసీ హైదరాబాద్ నుంచి మూడు రోజులు టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ఈ టూర్ లో షిర్డీ, శని శింగనాపూర్ కవర్ చేస్తారు. ప్రతి బుధవారం ఈ టూర్ ప్రారంభం అవుతుంది. ఒక్కొక్కరికి ప్యాకేజీ ధర రు. 5,350 గా నిర్ణయించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here