టాలీవుడ్ యంగ్ హీరో రాజ్‍తరుణ్ – నటి లావణ్య మధ్య వివాదం తీవ్రమవుతూనే ఉంది. తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని కొన్ని రోజుల కిందట పోలీసులకు అతడిపై ఫిర్యాదు చేశారు లావణ్య. దీంతో ఈ దుమారం మొదలైంది. అప్పటి నుంచి రాజ్‍తరుణ్‍పై లావణ్య వరుసగా ఆరోపణలు చేస్తున్నారు. నటి మాల్వీ మల్హోత్రాతో సంబంధం కారణంగానే తనను వాడుకొని రాజ్‍తరుణ్ వదిలేశాడంటూ లావణ్య వెల్లడించారు. తాజాగా, నార్సింగి పోలీసులకు లావణ్య నేడు మరోసారి కంప్లైట్ చేశారు. ఈసారి ఫిర్యాదులో మరింత తీవ్రమైన ఆరోపణలు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here