తూర్పు డెల్టాలో ఎన్‌టీఆర్‌, కృష్ణా, ఏలూరు జిల్లాల్లో 7,38,000 ఎక‌రాల‌కు సాగునీరుతో పాటు 11 నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలో చెరువుల‌ను నింపి ప్ర‌జ‌ల దాహార్తిని తీర్చేందుకు వీల‌వుతుంద‌న్నారు. డెల్టా కాలువ‌లు, డ్రెయిన్ల‌లో పూడిక‌, గుర్ర‌పు డెక్క‌, తూటికాడ వ‌ల్ల నీరు స‌రిగా ప్ర‌వ‌హించ‌డం లేద‌ని.. ఈ విష‌యాన్ని గౌర‌వ ముఖ్య‌మంత్రి దృష్టికి తీసుకెళ్ల‌గా యుద్ధ ప్రాతిప‌దిక‌న గుర్రపుడెక్క‌, తూడు తీసే ప‌నుల‌కు ఆదేశాలు ఇచ్చిన‌ట్లు మంత్రి నిమ్మ‌ల రామానాయుడు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here