ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ప్రచారంతో స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి పౌరులందరినీ ప్రోత్సహిస్తోంది. హర్ ఘర్ తిరంగా ప్రచారంతో పౌరులందరూ తమ ఇల్లు, కార్యాలయం, గ్రామం, నగరాల్లో జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రభుత్వం కోరుతుంది. ఆగస్టు 15న దేశభక్తిలో జెండా ఎగురవేయాలనుకుంటే ఆన్లైన్లో హర్ ఘర్ తిరంగా సర్టిఫికెట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.