ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఒక గేదెకు రూ.60,000, ఒక ఆవుకు రూ.40,000, ఒక కోడికి రూ.720 మరియు ఒక గొర్రె లేదా మేకకు రూ.4000 రుణం అందిస్తుంది. బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు పశు కిసాన్ క్రెడిట్ కార్డుదారుడికి 4 శాతం వడ్డీకి రుణాలు ఇస్తుంది. పశువుల పెంపకందారులు ఆరు వాయిదాల్లో రుణం మంజూరు చేస్తారు. ఈ రుణాన్ని రైతులు ఐదేళ్లలోపు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా బ్యాంకులు రైతులకు 7 శాతం వడ్డీ రేటుతో రుణాలు ఇస్తుంటాయి. అయితే పశు కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రైతులకు ప్రభుత్వం 3 శాతం రాయితీ లభిస్తుంది. రైతులు తీసుకున్న రుణంపై 4 శాతం వడ్డీ చెల్లిస్తే సరిపోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here