Delhi I Day event: ఉప్పు, నిప్పులా ఉండే అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ ల మధ్య మరో వివాదం తలెత్తింది. ఆగస్ట్ 15న ఢిల్లీ ప్రభుత్వ అధికారికంగా జెండా వందనం ఎవరు చేయాలన్న విషయంలో వారి మధ్య వివాదం ప్రారంభమైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here