ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగరవేసిన అనంతరం ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. గత విజయాలను గుర్తు చేసి, భవిష్యత్తు లక్ష్యాలు, విధానాలను వివరిస్తారు. స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులు అర్పిస్తారు. ప్రధాన మంత్రి ప్రసంగం తరువాత భారతదేశ సైనిక శక్తి, సాంస్కృతిక వైవిధ్యం, సాంకేతిక పురోగతిని ప్రదర్శించే భారీ పరేడ్ ఉంటుంది. సాయంత్రం ముఖ్యమైన భవనాలు, స్మారక చిహ్నాలు ప్రకాశవంతంగా మారి పండుగ వాతావరణాన్ని పెంచుతాయి.
Home International Independence Day 2024 : ఇది.. 77వ స్వాతంత్య్ర దినోత్సవమా? లేక 78 ఆ?-will india...