రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన కళ్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కుల లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను చొప్పదండి శాసన సభ్యులు మేడిపల్లి సత్యం రైతు వేదికలో పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.

 Kalyana Lakshmi, Mla Who Distributed The Cmrf Cheques-TeluguStop.com

అర్హులైన ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి సహయనిధి చెక్కులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు , కార్యకర్తలు,ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here