ఏపీ, తెలంగాణ సీఎం జులై 6న హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఉద్యోగుల సమస్యపై చర్చించినట్లు తెలుస్తోంది. ఉద్యోగ సంఘాల వినతులపై ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు స్పందించి ఎట్టకేలకు ఈ సమస్యకు పరిష్కారం చూపారు. ఏపీ నిర్ణయంపై తెలంగాణ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here