ఈ వ్యవహారంలో విజయవాడ టూటౌన్‌ పోలీసులు నిర్లక్ష్యం, ఏపీ సీఐడీ నిర్లిప్త వైఖరి, రాజకీయ నాయకులకు కొమ్ముకాసిన రెవిన్యూ,సర్వే, రిజిస్ట్రేషన్ శాఖల వైఖరిని బయటపెట్టడంతో ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఆ తర్వాత ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున దుమారం రేగడంతో రాష్ట్ర ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించింది. అదే సమయంలో అగ్రిగోల్డ్ డైరెక్టర్లు తమ భూమిని కబ్జా చేసినా పట్టంచుకోవడం లేదని ఏపీ హైకోర్టును ఆశ్రయించడంతో సిఐడి అధికారులు మేల్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here