ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన తేదీలు, మార్గదర్శకా లపై బుధవారం జీఓ గెలువడుతుంది. ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభమై తరగతులు మొదలు కావడంతో కొన్ని ఎంపిక చేసిన ప్రభుత్వ విభాగాల్లోనే బదిలీలు ఉంటాయి.ప్రధానంగా రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, గ్రామీణా భివృద్ధి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలు, వివిధ ప్రభుత్వ విభాగాల్లోని ఇంజినీరింగ్ ఉద్యోగులు, గ్రామ, వార్డు సచి వాలయాలు తదితర విభాగాల ఉద్యోగుల్ని బదిలీ చేస్తారు.
Home Andhra Pradesh ఉద్యోగుల బదిలీలకు రంగం సిద్ధం, ఐదేళ్ల సర్వీస్ పూర్తైతే తప్పనిసరి బదిలీ, ఆ శాఖలకు మినహాయింపు-transfers...