Ongole Ysrcp : వైసీపీకి గడ్డుకాలం నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత… ఒక్కొక్కరిగా నేతలు పార్టీని వీడుతున్నారు. తాజాగా ప్రకాశం జిల్లాలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. ఒంగోలు మేయర్ సుజాతతో పాటు 12 మంది కార్పొరేటర్లు వైసీపీ రాజీనామా చేశారు. నాయుడుపాలెంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే దామచర్ల వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Home Andhra Pradesh ఒంగోలులో వైసీపీకి గట్టి షాక్- టీడీపీలో చేరిన మేయర్, 12 మంది కార్పొరేటర్లు-ongole mayor 12...