ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీస్ ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తామని ప్రకటించారు. మదనపల్లె డీఎస్సీ కొండయ్య నాయుడి అనుమానాస్పద స్థితిలో బాలిక మరణించినట్లుగా కేసు నమోదు చేసినట్టు తెలిపారు. పోస్టుమార్టం చేయకుండానే శవాన్ని కాల్చి వేసినట్లు రుజువైతే నిందితులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఘటనలో గ్రామానికి చెందిన వారితో పాటు పోలీసుల ప్రమేయంపై విచారణ జరుపుతామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here