యాదాద్రి భువనగిరి జిల్లా:రామన్నపేట మండల( Ramannapeta ) కేంద్రంలో భారీ మొత్తంలో నిషేధిత గుట్కా ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు.
నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి( Narketpalle ) మండలం బ్రాహ్మణ వెల్లంల గ్రామానికి చెందిన బిజ్జాల రాంబాబు తన సొంత మారుతి ఏకో వాహనంలో పదివేల విలువగల నిషేధిత గుట్కా ప్యాకెట్లను తరలిస్తుండగా వాహన తనిఖీల్లో పట్టుబడినట్లు,కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రామన్నపేట ఎస్ఐ పి.
మల్లయ్య తెలిపారు.