కాగ్నిజెంట్‌ కొత్త క్యాంపస్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన… పెట్టుబడులు పెట్టే ప్రతి సంస్థకు ప్రభుత్వం తరపున సాకారం ఉంటుందన్నారు. తమకు పక్క రాష్ట్రాలతో పోటీ లేదని… ప్రపంచంతోనే పోటీ ఉంటుందని వ్యాఖ్యానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here