East Godavari:తూర్పుగోదావ‌రి జిల్లాలో దారుణం జరిగింది. అనుమానంతో భార్య‌పై  భ‌ర్త‌ క‌త్తితో దాడి చేశాడు.  ఈ ఘటనలో  యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. తూర్పుగోదావరి జిల్లా  రాజానగరం నియోజక వర్గం సీతానగరం మండలం పురుషోత్తపట్నం గ్రామంలో ఈ ఘటన జరిగింది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here