East Godavari:తూర్పుగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. అనుమానంతో భార్యపై భర్త కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజక వర్గం సీతానగరం మండలం పురుషోత్తపట్నం గ్రామంలో ఈ ఘటన జరిగింది.
Home Andhra Pradesh East Godavari: తూర్పుగోదావరి జిల్లాలో దారుణం, అనుమానంతో భార్యను కత్తితో నరికి చంపిన భర్త