2020 స్కిట్‌…

ఎప్ప‌డిదో 2020 స్కిట్‌ను మ‌ళ్లీ చేశార‌ని, వారిని విన్న‌ర్స్‌గా ప్ర‌క‌టిస్తే ఊరుకునేది లేద‌ని జ‌డ్జిలు కృష్ణ‌భ‌గ‌వాన్‌, ఖుష్బూల‌తో బుల్లెట్ భాస్క‌ర్ వాదించాడు. వాళ్లు స్కిట్ చేస్తున్న‌ప్పుడు మేము ఎవ్వ‌రం డిస్ట్ర‌బ్ చేయ‌లేదు. ఇమ్మాన్యుయేల్ స్కిట్ చేస్తున్న‌ప్పుడు రాఘ‌వ మూడు, నాలుగు సార్లు స్టేజ్‌పైకి వ‌చ్చి స్కిట్ పూర్తికాకుండా అడ్డుప‌డ్డాడ‌ని బుల్లెట్ భాస్క‌ర్ అన్నాడు. రాఘ‌వ వ‌ల్ల ఇమాన్యుయేల్ మెంట‌ల్‌గా అప్‌సెట్ అయ్యాడ‌ని జ‌డ్జ్‌ల‌తో బుల్లెట్ భాస్క‌ర్ అన్నాడు. వ‌ర్ష కూడా రాఘ‌వ‌తో గొడ‌వ ప‌డిన‌ట్లుగా ప్రోమోలో చూపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here