Telangana DGP: తెలంగాణ లో హత్యలు పెరుగుతున్నాయని కొంతమంది కావాలనే దృష్ప్రచారం చేస్తున్నారని, డీజీపీ డాక్టర్ జితేందర్ అన్నారు. గత ఏడాది జులై వరకు హైదరాబాద్ లో 48 హత్యలు జరిగాయని, ఈ ఏడాది కూడా ఇప్పటి వరకు 48 హత్యలే జరిగాయని, అలాంటప్పుడు హత్యలు పెరిగాయని ఎలా ప్రచారం చేస్తారని అయన ప్రశ్నించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here