కరీంనగర్ – జేబిఎస్ 33 బస్సులు, కరీంనగర్ -సిబిఎస్ ఆరు, కరీంనగర్ – గోదావరిఖని 9, కరీంనగర్ – మంథని 4, కరీంనగర్ – కామారెడ్డి 6, కరీంనగర్ – జగిత్యాల 6, కరీంనగర్ -సిరిసిల్ల 6 బస్సులు తిప్పనున్నారు. ఈనెల 18న రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పాన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చేతుల మీదుగా బస్సులను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here