Vallabhaneni Vamsi : గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కాస్త ఊరట లభించింది. ఈ నెల 20 వరకు వంశీపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు పోలీసులను ఆదేశించారు. టీడీపీ ఆఫీసుపై దాడిలో కేసులో వంశీ పేరును 71వ నిందితుడిగా చేర్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here