తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత… యాదాద్రిలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టింది. కొండపైకి ఆటోల అనుమతించటం, భక్తులు నిద్ర చేసే అవకాశాలను తిరిగి పునరుద్ధరించిన సంగతి తెలిసిందే. ఇదే కాకుండా….అరుణాచలం తరహాలోనే గిరి ప్రదక్షిణలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here