తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత… యాదాద్రిలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టింది. కొండపైకి ఆటోల అనుమతించటం, భక్తులు నిద్ర చేసే అవకాశాలను తిరిగి పునరుద్ధరించిన సంగతి తెలిసిందే. ఇదే కాకుండా….అరుణాచలం తరహాలోనే గిరి ప్రదక్షిణలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.