రాజన్న సిరిసిల్ల జిల్లా :రాజన్న ఆలయ సంస్కృత కళాశాల లో విద్యార్థిని విద్యార్థుల మధ్యన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు( Indian Independence Day ) నిర్వహించారు, జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆలయ ఈఈ రాజేష్ నిర్వహించారు.

 Flag Unveiling Ceremony In Rajanna Temple Sanskrit College , Flag Hoisting Cer-TeluguStop.com

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు , ఏ ఈ ఓ లు జి.

రమేష్ బాబు, జయకుమారి శ్రవణ్ బ్రహ్మన్న గారి శ్రీనివాస్ లు, పర్యవేక్షకులు లత ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here