ఉపవాసం ఉండి పూజ చేసిన వారికి లక్ష్మీదేవి ఆశీస్సులు పుష్కలంగా లభిస్తాయి. ఎవరి స్తోమతకు తగినట్టుగా ఆల్లు అమ్మవారిని ప్రతిష్టించుకుని పూజ చేస్తారు. తమకు తోచిన విధంగా బట్టలు, బంగారం, ప్రసాదాలు పెట్టి పూజ చేసుకుంటారు. సౌభాగ్యం, సంపద, ఆయురారోగ్యం, జ్ఞానం ఇవ్వమని కోరుకుంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here