మునులారా శివుడు పార్వతికి ఉపదేశించిన వరలక్ష్మీ వ్రత విధానాన్ని సవివరంగా మీకు వివరించాను. ఈ కథ విన్నా, వ్రతం చేసినా, ఈ వ్రతం చేసినప్పుడు చూసిన సకల సౌభాగ్యాలు, సిరిసంపదలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయని సూత ముని శౌనికాది మహర్షులకు చెప్పారు. ఈ వ్రతం చేసుకొని అక్షతలు తీసుకొని శిరస్సుపై వేసుకోవాలి. ఆ తర్వాత ముత్తైదువులకు తాంబూలాలు పసుపు కుంకుమలు ఇవ్వాలి. అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని తీర్థప్రసాదాలను తీసుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here