రుణమాఫీ ప్రక్రియలో భాగంగా రూ.2 లక్షల వరకు ఉన్న రుణాలకు సంబంధించిన నిధులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు వైరా వేదికగా పలువురు రైతులకు సీఎం రేవంత్ రెడ్డి చెక్కులను అందజేశారు. ఇచ్చిన మాట ప్రకారం రుణాలను మాఫీ చేసి చూపించామన్న రేవంత్ రెడ్డి… ఎమ్మెల్యే హరీశ్ రావుపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here