CM Revanth Reddy: తెలంగాణ ప్రజానీకానికి ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడానికి తాము కట్టుబడి ఉన్నట్టు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చెప్పారు. ఆర్థిక ఇబ్బందులతో సంబంధం లేకుండా ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తామని చెప్పారు. గోల్కొండ కోటపై త్రివర్ణ పతకాన్ని రేవంత్ రెడ్డి ఎగురవేశారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here