నేడు దేశం 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. దేశమంతా సంబరాల వాతావరణం నెలకొంది. ఆగస్టు 9 నుంచి 15 వరకు సాగిన హర్ ఘర్ తిరంగా ఉద్యమం ఈ పండుగ శోభను పెంచింది. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో అన్ని రకాల సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని, అయితే అందులో స్వాతంత్య్ర సమరయోధులు ఇచ్చిన నినాదాలు వినిపించాలి. దేశానికి స్వాతంత్య్రం వచ్చేందుకు పోరాడిని గొప్పవారి నినాదాలు ఇప్పటికీ వింటుంటే గుండె ఉప్పొంగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here