Jay Shah: దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీలో భారత స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడతారంటూ ముందుగా రూమర్లు వచ్చాయి. అయితే, వారు ఈ టోర్నీ ఆడడం లేదని జట్ల ప్రకటన తర్వాత తెలిసిపోయింది. ఈ విషయంపై బీసీసీఐ కార్యదర్శి జై షా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here