రాజకీయ పార్టీల హస్తం

కాగా, కోల్ కతా లోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో జరిగిన విధ్వంసం వెనుక లెఫ్ట్, బీజేపీ తదితర ప్రతిపక్ష రాజకీయ పార్టీల హస్తం ఉందని ఆమె ఆరోపించారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నా వద్ద ఉన్న సమాచారం మేరకు విద్యార్థులను నిందించను. ఈ ఘటన చాలా దురదృష్టకరమని, దోషులను ఉరి తీయాలని ఇప్పటికీ చెబుతున్నాం’’ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here