Peddapalli RDO Office: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి ఆర్డీవో కార్యాలయం జప్తుకు కోర్టు ఆదేశించింది. రైతులకు పరిహారం చెల్లించడంలో అధికారుల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఆర్డీఓ కార్యాలయ ఆస్తులు జప్తు చేయాలని కోర్టు తీర్పునిచ్చింది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here