PM Modi Speech : 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతినుద్దేశించి ఎర్రకోట నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశం సాధించిన విజయాలను చెప్పడంతోపాటు సవాళ్ల గురించి కూడా మాట్లాడారు. పొరుగున ఉన్న బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న హింసపై ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగంగా మాట్లాడారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here