ఏపీలో కొన్నేళ్లుగా ఎట్‌ హోమ్ నిర్వహణ ప్రహసనంగా మారింది. అతిథుల ఆహ్వానం మొదలుకుని, కార్యక్రమం నిర్వహణ వరకు రకరకాల ఆరోపణలు ఉన్నాయి. గురువారం జరిగిన ఎట్‌ హోమ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌, హైకోర్టు సీజేతో పాటు ఇతర న్యాయమూర్తులు, మంత్రులు నారా లోకేష్‌,డీజీపీ, సీఎస్‌, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల,సిపిఐ రామకృష్ణ, ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వీరితో పాటు వివిధ వర్గాలకు చెందిన వందలాది మందిని రాజ్‌భవన్‌ తరపున ఆహ్వానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here