మూడేళ్ల క్రితం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంపై జరిగిన దాడి ఘటనలో పోలీసుల విచారణకు మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు జోగి రమేష్ హాజరయ్యారు. ఇప్పటికే మూడు సార్లు విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేసినా జోగి రమేశ్ పలు కారణాలతో గైర్హాజరయ్యారు. తాజాగా మంగళగిరిలోని డిఎస్పీ కార్యాలయంలో విచారణకు న్యాయవాదులతో కలిసి హాజరయ్యారు.
Home Andhra Pradesh మంగళగిరి పోలీసుల విచారణకు జోగి రమేష్, కోర్టు విచారణకు రాజీవ్-jogi ramesh for mangalagiri police...