ఏపీలో డిగ్రీ ప్ర‌వేశాల‌కు రెండో విడ‌త కౌన్సిలింగ్‌ ప్రారంభం కానుంది.ఆగ‌స్టు 22 తేదీ నుంచి ఆన్ లైన్ రిజిస్ట్రేష‌న్ల‌ు అందుబాటులోకి వస్తాయి. ఆగస్టు 24వ తేదీతో ఈ గడువు ముగియనుంది. ఆగస్టు 29వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుందని అధికారులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here