రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకురావటమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పారిశ్రామిక అభివృద్దికి తగిన సలహాలు తీసుకునేందుకు ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేయనుంది. ఇందులో భాగంగా టాటా గ్రూప్ ఛైర్మన్ చంద్రశేఖరన్ శుక్రవారం సచివాలయంలో సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు.
Home Andhra Pradesh AP Investments : పారిశ్రామికాభివృద్ధిపై ఫోకస్..! ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ కమిటీ, టాటా గ్రూప్ ఛైర్మన్...