తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి గుడ్డు సున్నా సీట్లు ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి కావాలని తాము కృషి చేస్తుంటే, బీఆర్ఎస్ మాత్రం అడ్డు పడుతోందని ఆరోపించారు. రుణమాఫీ చెప్పినట్లుగానే చేశామన్న సీఎం, హరీష్ రావు రాజీనామా ఎక్కడని ప్రశ్నించారు.