Devineni Avinash: మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాయంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ నాయకుడు దేవినేని అవినాష్‌ను శంషాబాద్‌ విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకున్నారు. శంషాబాద్‌ నుంచి దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. అవినాష్‌పై ఏపీ పోలీస్ లుకౌట్‌‌ ఉండటంతో అడ్డుకున్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here