కోల్​కతా వైద్యురాలి అత్యాచారం..

కోల్​కతాలో వైద్యురాలి రేప్​, దారుణ హత్య దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ కేసు విషయంపై కళాశాల అధికారుల నిర్లక్ష్యం, మొదటి రోజు తరువాత పోలీసు దర్యాప్తులు నిలిచిపోవడం వంటివి నిరసనలకు కారణాలుగా మారాయి. . 2024 ఆగస్టు 13న కోల్​కతా హైకోర్టు ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కు అప్పగించింది. రాష్ట్ర పోలీసులు తమ దర్యాప్తును కొనసాగిస్తే సాక్ష్యాలు నాశనం అయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమైంది.. ఆగస్టు 15, 2024 న, ఆసుపత్రిని పెద్ద గుంపు ధ్వంసం చేసింది, ఇది బాధితురాలు కనిపించిన ప్రాంతంతో సహా ఆసుపత్రిలోని వివిధ విభాగాలను నాశనం చేసింది. నిరసన తెలుపుతున్న వైద్య విద్యార్థులపై కూడా దాడి జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here