Mahashakti temple: కొలిచిన భక్తుల కొంగుబంగారంగా నిలుస్తున్న కరీంనగర్ లోని మహాశక్తి ఆలయం శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతానికి ముస్తాబయింది. మహాదుర్గా, మహాలక్ష్మి, మహా సరస్వతి అమ్మవార్ల మహిమాన్విత దివ్య క్షేత్రంగా గుర్తింపు పొందింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here